గుడ్ న్యూస్.. రూ.81వేల కోట్లతో భారీ ప్రతిపాదనలు! కేంద్రం నుండి రానున్న కీలక ఆమోదం!
Mon Jun 02, 2025 12:28 Politics.202506028244.jpg)
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు సమర్పించేందుకు సన్నద్ధమవుతోంది. రూ.81 వేల కోట్లతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులు ప్రముఖులకు ప్రజెంటేషన్ రూపంలో వివరించనున్నారు. గత నెల జరిగిన సమావేశాల్లో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు వివరాలు ప్రధాని, ఆర్థిక మంత్రికి అందించారు. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్ సేత్కి మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా ఇతర అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వల్ల రైతులు, ప్రజలకు లభించే ప్రయోజనాలు, నీటి పంపిణీ, భూసేకరణ అంశాలపై కూడా స్పష్టమైన వివరణ ఇవ్వనుంది.
ఇది కూడా చదవండి: తిరువూరు పంచాయతీ పదవి టీడీపీ కైవసం! చైర్మన్ గా ఆయన ఎన్నిక!
ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో స్వయం ఆర్థికంగా నిలిచే విధంగా ఉండాలని ప్రభుత్వం వివరించనుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఎటువంటి నీటి వసతులను కోల్పోనుందని, ఎగువ ఉన్న తెలంగాణకు కూడా ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వృథా నీటిని వినియోగించే అవకాశాన్ని ప్రాజెక్టు కల్పిస్తుందని, సుమారు 2 వేల టీఎంసీల నీటి వినియోగంపై ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనపై సమగ్ర వివరాలు కోరడంతో, తెలంగాణ అభ్యంతరాలపై ప్రజెంటేషన్ సమయంలో సమాధానాలు ఇవ్వవచ్చని అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
రేషన్ కార్డుదారులకు శుభవార్త..! మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన!
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య ..! మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో వేసి!
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్లోనే, భూసేకరణకు రెడీ!
హోంమంత్రి సంచలనం వ్యాఖ్యలు! కూటమి ప్రభుత్వం వచ్చినాకే...
అమెరికాపై టెర్రర్ అటాక్! షాపింగ్ మాల్ లో..ఫైర్ బాంబులతో దాడి, పలువురికి గాయాలు!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జూన్ 9 వరకు ఛాన్స్! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ .. ఈ 2 పనులు చేశారా..! 5 రోజులే ఉందంట!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #Polavaram #Banakacharla #APProjects #WaterProject #APDevelopment #CMChandrababu #TDP #FarmersFirst
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.